Whatsapp Image 2024 01 22 At 8.17.03 Am

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్య:- జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు…

వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న..

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని అంతంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ…
Whatsapp Image 2023 10 17 At 1.00.53 Pm

శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

నగరంలోని సైనిక్ పురి గోకుల్ నగర్ లో జరిగిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక…
Whatsapp Image 2023 10 16 At 4.10.11 Pm

శ్రీ కాశి విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్ పల్లి లోని కృష్ణా నగర్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన…

127వ డివిజన్‌ గాంధీనగర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరించిన కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 127వ డివిజన్‌ పరిధిలోని గాంధీనగర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్. హన్మంత్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్ట పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . గౌడ కులస్తుల సంక్షేమం…

విగ్రహ ప్రతిష్టాపనకు ఈటల రాజేందర్

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పండుగల సాయన్న విగ్రహ ప్రతిష్టాపనకు ఈటల రాజేందర్ ముదిరాజ్ హాజరు అయినాడు

శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ, శ్రీ పోచమ్మ దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, డి. పోచంపల్లి 8 వార్డు, బి చంద్ర శేఖర్ రెడ్డి నగర్ కాలనీ లో ఈరోజు జరిగిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ, శ్రీ పోచమ్మ దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే,…

ఘనంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం…

మాతృదేవతారాధానతో కార్యసిద్ధి జరుగుతుంది : టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబీసీ డిక్లరేషన్ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్… గ్రామంలోని ప్రజలను దుష్టశక్తుల నుండి కాపాడేందుకు గ్రామ పొలిమేరలో వెలిసిన అమ్మవారు పోచమ్మ తల్లి అని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబీసీ…

You cannot copy content of this page