హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయనతో ప్రవీణ్ కుమార్ చర్చించారు. అనంతరం ఇద్దరు…
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విడుదల చేయనుంది.వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దరిమిలా లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ఆ…
వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేసే విషయమై విపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ భారత్…
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న…
ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో..5న కొడంగల్లో పర్యటన లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి..…
లోక్సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశం. సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…
ఢిల్లీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు..డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారని మొయిత్రాపై ఆరోపణలు..లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను వేరేవాళ్లకు ఇచ్చినట్లు నిర్ధారణ.. ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా లోక్సభలో చర్చ..
Invitation to Visakha Saradapeeth to Speaker of Lok Sabha and CM of Uttarakhand లోక్సభ స్పీకర్, ఉత్తరాఖండ్ సీఎంలకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీలో…