అధికారంలోకి రాగానే ‘వాలంటీర్‌ ’ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారం కోసం జగన్ ని ఎలాగైనా ఓడించాలని కూటమి.. పేదల ప్రజల అభ్యున్నతికి పట్టం కట్టాలంటే మరోసారి ఛాన్స్ ఇవ్వమని అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…

అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తాం..చంద్రబాబు నాయుడు

అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టిడిపి చేపట్టిన ప్రజాగళం యాత్రలో భాగంగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో…

రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలో కి రాగానే మాఫీ

రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలో కి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదు: హరీష్ రావు బ్యాంక్ అధికారులు రజాకర్ల పాలన ను తలపిస్తూ రైతుల ఊర్లోకి వెళ్లి బెదిరిస్తున్నారు రైతు రుణమాఫీ, రైతు బంధు,వరికి…

పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…
Whatsapp Image 2023 12 06 At 3.10.46 Pm

వికలాంగురాలు రజినీ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం

అక్టోబర్ 17 న గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి వికలాంగురాలు రజినీ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంఏ చదివిన రజినీ ఉద్యోగం లేక ఇబ్బంది పడ్తుంది ఎవరు ప్రైవేట్ సంస్థలో కూడా…
Whatsapp Image 2023 11 19 At 7.47.48 Pm

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్‌పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్‌పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్ శంకర్‌పల్లి: నవంబర్ 19: (సాక్షిత న్యూస్): రాష్ట్రంలో, చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్‌పల్లి మండల కేంద్రంలో జూనియర్ ఇంటర్,…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల ఋణమాఫీ చేస్తాం

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల ఋణమాఫీ చేస్తాం బిఆర్ఎస్ పార్టీ నుండి 100 మంది మహిళలు,యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

టీడీపీ అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై ప్రత్యేక విచారణ: లోకేశ్

టీడీపీ అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై ప్రత్యేక విచారణ: లోకేశ్ ధర్మవరం నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర ధర్మవరంలో లోకేశ్ ఘనస్వాగతం పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో భారీగా తరలివచ్చిన శ్రేణులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం…

You cannot copy content of this page