విశ్వభారత సంకల్ప యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం*:తిరుపతి వేదికగా జరగనున్న విశ్వ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం ఏర్పాట్లను కార్యక్రమం కో ఆర్డినేటర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి శ్రీపధ్మావతి మహిళా యూనివర్సిటీ…
Whatsapp Image 2023 11 07 At 2.15.41 Pm

2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్

2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సైక్లింగ్…
54cc9236 1fb5 4031 8d32 Ccc0b0e292f5

సైకిల్ యాత్ర ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు ..

సాక్షిత : బల్మూర్* మండలం గోదల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పండుగ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న GBR రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల ఆశీర్వాదం కోసం గోదల్ నుండి…

సీఎం జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఇవాళ విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో వెల్లడించారు. ఈ యాత్ర అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజుల పాటు కొనసాగనుందని చెప్పారు.…

125వ రోజు ప్రగతి యాత్ర..

2కోట్ల 55లక్షల వ్యయంతో దుండిగల్ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 124వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా దుండిగల్ మున్సిపాలిటీ…

124వ రోజు ప్రగతి యాత్ర…

సాక్షిత : 9కోట్ల 2లక్షల వ్యయంతో గాజులరామారం డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 124వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య…

115 వ రోజు ప్రగతి యాత్ర..

నియోజకవర్గ అభివృద్ధికి నిదులకొరత లేదు… 5 కోట్ల 76 లక్షల వ్యయంతో జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 115వ రోజు ప్రగతి యాత్రలో…

112వ రోజు ప్రగతి యాత్ర…

15 కోట్ల వ్యయంతో నిజాంపేట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. బస్తీ దావాఖన, వైకుంఠ ధామం , ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణం, అంగన్వాడీ కేంద్రం, నినింటో థీమ్ పార్క్, కమ్యూనిటీ హాల్లు,…

ప్రజాప్రతినిధులు,స్థానిక డివిజన్ వాసులతో కలిసి పాద యాత్ర నిర్వహించడం జరిగింది.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమీషనర్ రామకృష్ణ రావు ప్రజాప్రతినిధులతో 7,11,12,13,&14 వ డివిజన్ల పరిధిలో ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్లు ప్రణయ…

106వ రోజు ప్రగతి యాత్ర

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డ్ ని అభివృద్ధి చేస్తున్నం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.. డి పోచంపల్లి వార్డ్ నెంబర్ : 6 లో 20లక్షల వ్యయంతో సీసీ…

You cannot copy content of this page