సీఎం జగన్పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసి ప్లయింగ్ స్క్వాడ్ తోపాటు పోలీసు అధికారులు కూడా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు అందులో భాగంగా ప్రకాశం బ్యారేజ్ తాడేపల్లి పరిదిలో గల చెక్ పోస్ట్ మార్గంలో రాకపోకలుసాగించే వాహనాలను తాడేపల్లి పోలీస్…
12 మంది నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. ఆరు జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువ పాస్పోర్టులు పొందినట్లు గుర్తింపు.. పోలీస్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు.. పలువురి ఎస్బీ,…
మంత్రి పువ్వాడ పర్యవేక్షణలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా మే 28న ప్రారంభానికి ఏర్పాట్లు లకారంలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన నాయకులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో…