బూర్జువా పార్టీలు అధికారంలో ఉంటే సమస్యలు పరిష్కారం కావు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యాలని,కనీస వేతనంగా 24 వేలు ఇవ్వాలని,డబల్ బెడ్రూం లు ఇవ్వాలని,సమాన పనికి సమాన వేతనం కల్పించాలని తదితర డిమాండ్లతో గత 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కార్మికుల కు మద్దతుగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొని…

జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో నిఘా పెంచండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

జగతగిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని అనేక కాలనీలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో,అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపుల వద్ద ప్రజలు ముక్యంగా యువకులు మందు,గంజాయి సేవిస్తున్నారని,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కావున పోలీస్ బందోబస్తును పెంచి,క్రమం తప్పకుండా నిఘా పెంచి శాంతి భద్రతలు కాపాడాలని లేకపోతే…

మహిళల రక్షణ చట్టాలకై బాలికలకు అవగాహన కార్యక్రమంహుస్నాబాద్ ఎస్ఐ తోట మహేష్

సాక్షిత – హుస్నాబాద్ (సిద్దిపేట బ్యూరో చీఫ్ )హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు మహిళల రక్షణ గురించి ఉన్న చట్టాల గురించి సిద్దిపేట షీ టీమ్స్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన…

కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యల పై షాపుర్ నగర్లో సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం తో పత్రిక ప్రకటన. సిద్దిపేట జిల్లాలో అంగన్ వాడి ఉద్యోగుల తో హరీష్ రావ్ కమ్యూనిస్టులను చులకన చేసిమాట్లాడటం ఆయన స్థాయికి తగింది కాదని,కమ్యూనిస్టుల గురించి…

ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు లో సీపీఐ పాత్ర ఉంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మండలంలోని ఖాళీగా ఉన్న హెచ్ఏంటీ లొ ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం, ధర్నాలు నిర్వహించామని అందులో భాగమే నేడు వైద్య కలశాల మేడ్చల్ జిల్లాలో వైద్య కలశాల ఏర్పాటుకు ప్రకటన…

కొత్తగూడెంలో జరుగు ప్రజగర్జనను జయప్రదం చెయ్యండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్

ఈ నెల 11 న కొత్తగూడెంలో లక్ష మంది ఎర్రసైన్యంతో జరిగే ప్రజా గర్జనకు కుతాబుళ్లపూర్ నియోజకవర్గ నుండి వందలాది కార్యకర్తలు శనివారం నాడే బయలుదేరి వెళ్లాలని కోరుతూ నేడు షాపూర్ నగర్లో కార్యకర్తలకు పులుపునివడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఐ…

బీజేపీ ఎన్నికల ముందు ఉచితాలు,తరువాత మంచిది కాదు అని మాట్లాడటం విడ్డురం
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్

సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 6 వ రోజు గాజులరామరం డివిజన లెనిన్ నగర్,అంబెడ్కర్ నగర్లో ఇంటింటికి సీపీఐ, ప్రజా చైతన్య యాత్రను నిర్వహించడం జరిగింది.ఈ పాదయాత్రకు స్థానిక శాఖ కార్యదర్శులు సాయిలు, యూసుఫ్లు నాయకత్వం వహించగా ముఖ్యఅతిథిగా ఉమా…

నియోజకవర్గ సీపీఐ పాదయాత్రలను జయప్రదం చెయ్యండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ప్రజా సమస్యలపై, కేంద్రంలో ని బీజేపీ హఠావో-దేశ కో బచావో అనే నినాదంతో రేపట్నుంచి ఏప్రిల్ 26 నుండి జరిగే ఇంటిఇంటికి సీపీఐ పేరుతో జరిగే పాదయాత్రలను జయప్రదం చెయ్యాలని కోరుతూ నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల…

అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు,ర్యాలీలు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఏప్రిల్ 14 న భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ హఠావో-దేశ కో బచావో పేరుతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్న సందర్భంగా జగతగిరిగుట్ట కార్యాలయం ఎదురుగా పోస్టర్ ను ఆవిష్కరించడం…

సంక్షేమ గృహాలలో ఉరేళ్ల మహేష్ యాదవ్ తనిఖీలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ని సంక్షేమ హాస్టల్ ను జాతీయ బీసీ విద్యార్థి “సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఉ రేళ్ల మహేష్ యాదవ్ తనిఖీ చేశారు. హాస్టల్ లో భోజన వసతి సౌకర్యాలు పై విద్యార్థుల అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో…

You cannot copy content of this page