సంక్షేమ గృహాలలో ఉరేళ్ల మహేష్ యాదవ్ తనిఖీలు

Spread the love

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ని సంక్షేమ హాస్టల్ ను జాతీయ బీసీ విద్యార్థి “సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఉ రేళ్ల మహేష్ యాదవ్ తనిఖీ చేశారు. హాస్టల్ లో భోజన వసతి సౌకర్యాలు పై విద్యార్థుల అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న బి. సి ఎస్.సి, హాస్టల్లో భోజనం, సౌకర్యాలు, తరగతి గదులు, మౌళిక సదుపాయాలు తనిఖీ చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page