ప్రైవేటు బస్సు – లారీ ఢీ, ఒక మహిళ మృతి, ఇరవై మంది కి గాయాలు, క్షతగాత్రులు కర్నూలు జిల్లా మెప్మా సిబ్బంది, బాధితులను వెంటనే వినుకొండ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి లకు తరలించిన త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది.…
సి.ఎస్.ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు సునీతా నారాయన్•అనంతపూర్ లో ప్రకృతి వ్యవసాయం సాగు అద్బుతమని కితాబు•ప్రకృతి వ్యవసాయంలో ఎస్.హెచ్.జి. మహిళ పాత్ర ఆమోఘం అమరావతి, సెప్టెంబర్ 14: ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా…
ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా తెలంగాణ మహిళ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్వేల్స్లోని సిడ్నీలోని స్ట్రాత్ఫీల్డ్ మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్గా కర్రి సంధ్యారెడ్డి అనే మహిళ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు…
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో గాయపడిన మహిళ కానిస్టేబుల్ సునీత ను చీరాల ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గాయపడిన మహిళ పోలీస్ సునీతకు మెరుగైన…
సాక్షిత : స్థానిక మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణంలో నూతనంగా ఏర్పాటుచేసిన జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్ చేసిన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు…
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారడం, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి ప్రియుళ్లను, ప్రియురాళ్లను కలుసుకునేందుకు రావడం ఓ ట్రెండ్ గా మారింది. పెళ్లయి పిల్లలున్న వాళ్లు కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల సీమా హైదర్…
చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయి ద్వారకాపురి కాలనీకి చెందిన సంగిశెట్టి సహదేవులు కుమార్తె మిర్యాల స్వాతి ఒకే కాన్పులో ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చింది. గతవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో ప్రసవించింది. చిన్నారులను ఆసుపత్రి…
మహిళ రెజ్లర్లు పై లైంగిక వేధింపులకు పాల్పడిన బి.జె.పి. యం.పి. బ్రిజ్ భూషణను అరెస్టు చేయాలని, పదవులనుండి బర్తరఫ్ చేయాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కే. నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వుపాధ్యక్షులు అల్లు.మహాలక్ష్మి…
రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్లో మహిళ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి గారు. మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్,…
ఉద్యోగ విరమణ పొందిన మహిళ హోంగార్డు కు సన్మానం సాక్షీత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఉద్యోగ విరమణ పొందిన మహిళ హోంగార్డు మేరి గ్రేస్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్…