మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన…

అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

ఈద్ మిలాప్ కార్యక్రమము వలన సమాజంలో ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరబావము పెంపొందుతాయి

రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, , ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఈ విషయంలో భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర…

సెంట్రల్ యూనివర్సిటీలొ రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

మహిళా విద్యార్ధీనీలపై నీచంగా భౌతిక దాడికి పాల్పడ నిందితులను కఠినంగా శిక్షించాలి నిందితులను శిక్షించాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఎస్ఎఫ్ఐ పిలుపు హైదరాబాద్: అర్ధరాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో విద్యా ర్థులపై ఎబివిపి దాడికి పాల్పడ్డారు. సుమారు 100 మంది…

కొడుకు, కూతురు మధ్య నలిగిపోతున్న విజయమ్మ.. అమెరికాకు వెళ్లిపోయిన వైనం

ఏపీ ఎన్నికల్లో కొడుకు, కూతురు మధ్య పొలిటికల్ వార్ బస్సు యాత్రలకు ఇద్దరినీ ఆశీర్వదించి పంపిన విజయమ్మ ఎవరి వైపు నిలబడాలో అర్థంకాక అమెరికా వెళ్లిపోయిన వైనం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న మనవడు…

ప్రజలతోనే ఉన్నాం… ప్రజల మధ్య ఉన్నాం…. సంక్షేమం అందించాం

ప్రజలతోనే ఉన్నాం… ప్రజల మధ్య ఉన్నాం…. సంక్షేమం అందించాం… అభివృద్ధి చేశాం ‌… మరొక అవకాశం కల్పించండి… మరింత అభివృద్ధి చేసుకుందాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … ఓటు వేసే ముందు ఆలోచించండి…. నందిగామ రూపురేఖలు…

సర్వేపల్లి లో రైతుల ఆప్యాయత, అనురాగాల మధ్య సాగిన మంత్రి కాకాణి ప్రచారం”

మంత్రి కాకాణి కి ఘన స్వాగతం పలికిన పొదలకూరు మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు” “సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, బత్తులపల్లి, నేదురుమల్లి, వెలికంటిపాలెం గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “కోలాటాలు, తప్పెట్లు, మహిళల మంగళ హారతులు,…

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం..

సుజనా, ఓ పిట్టల దొర ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరి విజయవాడకు రూపాయి ఖర్చుపెట్టలేదు. ఏ అర్హత ఉందని సుజనాచౌదరి పోటీచేస్తున్నారు. సుజనాచౌదరి చరిత్ర బయటపెట్టడానికి నేను సిద్ధం సుజనాచౌదరి నా సవాల్‌ను స్వీకరించాలి

గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

గిరిజనులపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేయాలి — గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి — ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్…

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

You cannot copy content of this page