గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

గిరిజనులపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేయాలి — గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి — ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్…

టిఆర్ఎస్ కార్పొరేటర్ ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు:బిజెపి

సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణ,…

భూముల పేరుతో డ్రామా

భూముల పేరుతో డ్రామా: రైల్వే జోన్ సాధన కమిటీ రైల్వే జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, ఇతర పనులు ప్రారంభం కాకపోవడంపై రాష్ట్రం, కేంద్రం ఆడుతున్న డ్రామగానే చూడాలని రైల్వే జోన్ కోసం పోరాటాలు…
Whatsapp Image 2024 01 29 At 1.05.22 Pm

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ సర్వేనెంబర్ 191,109,454,233/13,15,227/1,

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ సర్వేనెంబర్ 191,109,454,233/13,15,227/1, మరియు ఆకృతి కన్స్ట్రక్షన్ చెరువునాల, ఆక్రమణ &134 ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు మరియు” KGR ఫంక్షనల్” నందు నాలాల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం…

ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఉద్యమిస్తాం.సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్.

సీపీఐ షాపూర్ నగర్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకుల బుకబ్జాలకు అడ్డే లేకుండా పోయిందని జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు…

పోడు భూముల పట్టాల పంపిణి లో MP రంజిత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా లొ పోడు భూముల పట్టాల పంపిణి లో MP రంజిత్ రెడ్డి.

పోడు భూముల పట్టాల పంపిణి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా పోడు భూముల పట్టాల పంపిణి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు.

పల్నాడు జిల్లా.. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరగ్గా.. ముఖ్య అతిథిగా పల్నాడు…

పోడు భూముల పట్టాల జారీకి చర్యలు వేగవంతం చేయాలి.

Steps should be expedited for issuance of waste land titles. పోడు భూముల పట్టాల జారీకి చర్యలు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పోడు భూముల పట్టాల జారీకి…

పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలి

Actions should be taken to issue waste land titles పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలి -పోడు భూముల ప్రత్యేక అధికారి డా. యోగితా రాణాసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పోడు భూముల పట్టాల జారీకి…

You cannot copy content of this page