ఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు…

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ ప్రతినిధులు* సాక్షిత : హైదరాబాద్ ముఖ్యమంత్రి నివాసంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం భారతరాష్ట్ర సమితి కు చెందిన సుమారు 1000 మంది ప్రజాప్రతినిధులు పీసీసీ అధ్యక్షులు రేవంత్…

భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.

భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేళల్లో అస్సలు బయటకు రాకండి.. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు…

నిజామాబాద్‌లో భారీగా బంగారం, నగదు సీజ్

నిజామాబాద్ నగరంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.34.89 లక్షల సొత్తు ఒకటో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ బాబు ఆధ్వర్యంలో రాత్రి తనిఖీలు జరిపారు. నాందేవ్ వాడకు…

కండ్లకోయ సభకు భారీగా తరలి రండి

కండ్లకోయ సభకు భారీగా తరలి రండి ||కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సాక్షిత : మేడ్చల్ కండ్లకోయలో నూతనంగా నిర్మించబోతున్న ఐటీ పార్క్ శంకుస్థాపన మరియు భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

150 మంది టిడిపి బీసీ సెల్ నాయకులకు….. పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని -సీఎం జగన్ ప్రభుత్వంపై బీసీ సోదరులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు…. -టీడీపీకు బీసీలు ఎప్పుడో దూరమైపోయారు…. -కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఎన్నారై…

సర్వేపల్లి వైకాపాలోకి భారీగా వలసలు”

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 70 కుటుంబాలు” శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో, మనుబోలు గ్రామానికి చెందిన…

ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి….

పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం….. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా,గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది…

గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. తెలంగాణకు చెందిన 904 మద్యం బాటిళ్లు సీజ్,ఒక వ్యక్తి అరెస్ట్..

You cannot copy content of this page