హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఏ ఒక్క…
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మండల సిఐటీయూ కన్వీనర్…
ఉత్తర ప్రదేశ్: అయోధ్యకు జైషే ఉగ్ర ముఠా బెదిరింపుల కు పాల్పడింది. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. తాజాగా పాకిస్థాన్కు చెందిన ఉగ్రముఠా జైషే మహ్మద్ బెదిరింపులకు పాల్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ.. కల్లోల…
హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. ఆయనకు ‘Y కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి కేటాయించిన గన్మెన్లను…
పార్లమెంట్లో స్మోక్ బాంబు దాడి నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులు మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి అసెంబ్లీ పాసు ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి…
హైదరాబాద్ : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే…
జిల్లాలో గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి.కొత్తపట్నం తీర ప్రాంతంలో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను స్వయంగా పరిశీలించిననిమజ్జన సమయంలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా నిరంతర అప్రమత్తతో విధులు నిర్వర్తించాలిప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు ప్రతి ఒక్కరూ…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వి. వేంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు రూ. 8,00,000/- ఎనిమిది లక్షల రూపాయలు అదేవిధంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆర్…
తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘీభావ ర్యాలీ ఉండవల్లి సెంటర్ నుండి తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందచేసిన పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు మణిపూర్ లో మారణ హెూమం వెంటనే నిలువరించేలా…
రోడ్డు భద్రత పై డిజిపివీడియో కాన్ఫిరెన్స్ కి హాజరైన యస్.పి రాజేంద్రప్రసాద్ రాష్ట్రంలో రహదారుల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ గురువారం కమిషనరేట్లు, జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన…