గద్వాల్‌లో అట్టహాసంగా కాసమ్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ ప్రారంభం

జోగుళాంబ గద్వాల కేంద్రంలో అధునాతన హంగులతో సరి కొత్తగా రూపొందించుకున్న కాసమ్ ఫ్యాషన్​ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గద్వాల పట్టణం కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కాసమ్ ఫ్యాషన్​ షాపింగ్ మాల్‌ను ప్రముఖ సినీనటి మెహ్రీన్ పిర్జాదా జ్యోతి ప్రజ్వలన…

మేయర్ చే ఎస్పీ మెస్ ప్రారంభం

తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ మెస్ ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. స్థానిక కరకంబాడి రోడ్డులోని డి మార్ట్ పక్కన రెడ్డిగుంటలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…

పరామర్శలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన ప్రారంభం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం : తెలంగాణ ముచ్చట్లు కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నేలకొండపల్లి మండలం నుంచి ఉభయ జిల్లాల పర్యటన ప్రారంభించారు. తొలుత ముజ్జుగూడెం గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రేగుల చిన్నపుల్లయ్య భార్యను పరామర్శించారు. మెరుగైన…

ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులుయూపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం

కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్‌ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్‌ వై ఏరోస్పేస్‌ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్‌లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి…

రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ – 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం..

రంగారెడ్డి జిల్లా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు.. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక…

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమం

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్…. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన…

సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమం

సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పి.సి.సి సభ్యులు డాక్టర్ చందా సంతోష్!! , కొత్తగూడెం సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి…

ఐఐఎం విశాఖపట్నం ప్రారంభం

వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ , సీఎం జగన్. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ లను కూడా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.

అట్టహాసంగా స్మార్ట్ కిడ్జ్ క్రీడా సంబురం ప్రారంభం.

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో క్రీడా ప్రాంగణంలో శుక్రవారం స్కూల్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది.తొలుత పాఠశాల విద్యార్థులు ఫ్లాగులతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , పాఠశాల…

You cannot copy content of this page