కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…

చేప ప్రసాదం ఈ నెల 8న సాయంత్రం పంపిణీ శరవేగంగా ఏర్పాట్లు

మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం

సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్…

చలివేంద్రం మరియు గంజి ప్రసాదం ప్రారంభం

*చలివేంద్రం మరియు గంజి ప్రసాదం ప్రారంభం* నగరి రిపోర్టర్ ఎక్ కె రామన్ నగరి నియోజకవర్గం నగరి మున్సిపల్ నగరి పట్టణంలో నున్న మేల్ మరువుతూర్ ఆదిపరాశక్తి ఓంశక్తి ఆలయంలో ఈ వేసవికాలం దృష్టిలో ఉంచుకుని ప్రతిసంవత్సరం వేసవిలో భక్తులకు, భాటసారులకు…

పంచమి తీర్థం సందర్భంగా ప్రసాద వితరణ మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం

Prasad distribution and buttermilk packets distribution program on the occasion of Panchami Theertha తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం లో భాగముగా పంచమి తీర్థం సందర్భంగా ప్రసాద వితరణ మరియు…

స్వామి భిక్ష ప్రసాదం దొరకడం మహాభాగ్యం

Finding Swami Bhiksha Prasad is a great blessing స్వామి భిక్ష ప్రసాదం దొరకడం మహాభాగ్యం దాతలను అభినందించిన బిజెపి సీనియర్ నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డిఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందె బాబయ్య తదితరులురంగా రెడ్డి జిల్లా సాక్షిత అయ్యప్ప…

You cannot copy content of this page