మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ…
సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్…
*చలివేంద్రం మరియు గంజి ప్రసాదం ప్రారంభం* నగరి రిపోర్టర్ ఎక్ కె రామన్ నగరి నియోజకవర్గం నగరి మున్సిపల్ నగరి పట్టణంలో నున్న మేల్ మరువుతూర్ ఆదిపరాశక్తి ఓంశక్తి ఆలయంలో ఈ వేసవికాలం దృష్టిలో ఉంచుకుని ప్రతిసంవత్సరం వేసవిలో భక్తులకు, భాటసారులకు…
Prasad distribution and buttermilk packets distribution program on the occasion of Panchami Theertha తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం లో భాగముగా పంచమి తీర్థం సందర్భంగా ప్రసాద వితరణ మరియు…
Finding Swami Bhiksha Prasad is a great blessing స్వామి భిక్ష ప్రసాదం దొరకడం మహాభాగ్యం దాతలను అభినందించిన బిజెపి సీనియర్ నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డిఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందె బాబయ్య తదితరులురంగా రెడ్డి జిల్లా సాక్షిత అయ్యప్ప…