బైక్ ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు , ప్రభ న్యూస్ ఎడిటర్ స్వామి దాస్ నాగరత్నం కు తీవ్ర గాయాలు అయ్యాయి.నంద్యాల నుండి ఆత్మకూరు కు రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా బండి ఆత్మకూరు,సమీపంలో అతివేగంగా ఎదురుగా…
49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేసిన మంత్రులు సీదిరి అప్పలరాజు, అమర్నాథ్, పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కును అందజేసిన బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపల్ పరిధి మల్లంపేట్ కు చెందిన దూసకంటి కవిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.…
అమ్రాబాద్ మండలం ఏమిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అనిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడి వెల్డండ సమీపంలోని యెన్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని నేడు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించిన…
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితకుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా… చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ తాండ-1కు చెందిన మాలోతు రాజు ప్రైవేట్ కార్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళుతున్న వైరా ఏసీపీ రహెమాన్ తమ సిబ్బందితో కలసి సహాయం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయంత్రం ఐదు గంటల సమయంలో…
ప్రమాదవశాత్తు రెండు కొండల మధ్య ఉన్నటువంటి రహదారి లో అదుపుతప్పి లారీ బోల్తా పడింది,. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు గాక వైద్యశాలకు తరలించారు.. గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది..…
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామం వద్ద రాత్రి సుమారు 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానిక ఎస్సై.ఎస్ శివప్రసాద్ తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన…
విజయనగరం జిల్లాకు చెందిన చందక గోవింద్ మరణించడం దురదృష్టకరం. ఆ అమరవీరునికి నివాళి అర్పిస్తూ… గోవింద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
సాక్షిత : స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత…