ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ (కుంట ) సమీపంలో రోడ్డు ప్రమాదంలో సంభవించింది..

Spread the love

ప్రమాదవశాత్తు రెండు కొండల మధ్య ఉన్నటువంటి రహదారి లో అదుపుతప్పి లారీ బోల్తా పడింది,.

ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు గాక వైద్యశాలకు తరలించారు..

గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది..

రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..

సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. తోకపల్లి మీదుగా వాహనాలను దారి మళ్ళించారు..

పోలీసులు లారీని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు..

Related Posts

You cannot copy content of this page