జల కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి.

జల కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర భూగర్భ జల సంస్థ మొదలైన బహుళ సంస్థలు ప్రస్తుతం నీటికి సంబంధించిన సమస్యలకు బాధ్యత…

అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని దించేసేందుకు మహిళా లోకం కదిలిరావాలి

ప్రజల సొత్తును దోచేస్తున్న నాయకులను బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి సోమిరెడ్ది నాయకత్వంలో కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను తిరిగి సాధించుకుందాం ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీలో…

ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు

పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలిఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలి-ఎంపీ నామరైతు సమస్యలపై నామ నేతృత్వంలో కలెక్టర్ గౌతమ్ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ ఎస్ ప్రతినిధి బృందంఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ప్రజలు , రైతులు…

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది మరియు మరింత డబ్బు అప్పుగా తీసుకునేందుకు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం రూ. 13,608 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించడంతో రాష్ట్రానికి ఇప్పటికే గణనీయమైన ఉపశమనం…

ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారు: పవన్‌కల్యాణ్‌

ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డు: పవన్‌ జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు…

వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుంది;ఉమామహేశ్వర నాయుడు

వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, బోగపురం మండలం, పోలేపల్లి వద్ద యువగలం ముగింపు సభ ఏర్పాట్లలో ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించే హక్కును కల్పించిన మహానుభావుడు అంబెడ్కర్.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

బాబాసాహెబ్ అంబెడ్కర్ వర్థంతి సందర్భంగా నేడు జగతగిరిగుట్ట ఔటపోస్టు వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి నేడు దళిత హక్కుల సమితి అధ్యక్షుడు దుర్గయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర…

అపర భగీరథుడై ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీర్చిన BRS ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకుందాం

వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధారూర్ మండలం అల్లీపూర్, హరిదాస్ పల్లి గ్రామాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ . BRS పార్టీ…

ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్

సాక్షిత హైదరాబాద్ :టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్…

మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …

మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …సిపిఎం, సిపిఐ. మండల కార్యదర్శులు కీలుకాని లక్ష్మణ్, ఉమామహేష్ డిమాండ్మణిపూర్ రాష్ట్రంలో గత 83 రోజులుగా మారణ హోమం జరుగుతున్నదని, వందల మంది ఆదివాసి తెగలు, ఇతర ప్రజలు హత్యలకు గురిచేస్తూ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE