శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్టాపనంతార ప్రథమ వార్షికోత్సవ వేడుక

Sri Sri Sri Nalla Pochamma Mother Temple Re-Constitution First Anniversary Celebration శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్టాపనంతార ప్రథమ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ సాక్షిత : నిజాంపేట్…

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో…

శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపరాయుడు నగర్ కాలనీ లో గల శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి…

ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యంగా జగన్ పాలన సాగుతోంది: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

న్యూ చిట్యాలలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ పేదవాళ్లకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. బెల్లంకొండ మండలం న్యూ చిట్యాలలో ఏర్పాటు చేసిన…

ప్రజా సమస్యల పరిష్కారామే ప్రథమ కర్తవ్యం : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు.…

వైభవంగా శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

వైభవంగా శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం పాల్గొన్నచెరుకుపల్లి భరత్ సింహ రెడ్డిబీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఈ సందర్భంగా జీడిమెట్ల గ్రామ వాస్తవ్యులు తుంకి కృష్ణా రావు అమ్మవారికి వెండి కిరీటం చేయించి అలంకరించారు.…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి…

నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటా, ప్రజల సమస్యల తీర్చడమే నా ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన…

ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం

ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని గ్రామదేవతలైన కట్ట మైసమ్మ, కోట మైసమ్మ, బొడ్రాయి, శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ మొదటి వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు…

శ్రీ దుర్గా మల్లేశ్వరుల ప్రాతిష్టపన ప్రథమ వార్షికోత్సవం

చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వర కాలనీ లో గల శ్రీ పోచమ్మ సహిత దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వరుల ప్రాతిష్టపన ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు ,శ్రీ ఉప్పలపాటి…

You cannot copy content of this page