వీధి కుక్కల నుండి. పిచ్చికుక్కల నుండి . ప్రజలను కాపాడండి

వీధి కుక్కల నుండి. పిచ్చికుక్కల నుండి . ప్రజలను కాపాడండి … సిపిఐ…నంద్యాల సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో సైర విహారం చేస్తూ పిల్లలను. మహిళలను. వృద్ధులను. విచక్షణారహితంగా కరుస్తున్న వీధి కుక్కలను. పిచ్చి కుక్కలను .అరికట్టాలని జిల్లా కలెక్టర్…

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ నెరవేర్చలేదు..కూటమి ప్రజలను మోసం చేసింది

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.…

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ఆరు గారంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం…

చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజలను దాహార్తిని తీర్చడం దేవునికి సేవ చేసిన దానితో సమానం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

రంగా రెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లోని ఠాగూర్ స్కూల్ వద్ద బండారి ఉమారాణి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు…

క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన

[3:23 PM, 3/6/2024] Sakshitha: క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన….?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు \, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …[3:25 PM, 3/6/2024] Sakshitha: సాక్షిత : కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అనుభవరాహిత్యంతో సామాన్య ప్రజలు…

నా ప్రాణం ఉన్నంతవరకు కూకట్పల్లి ప్రజలను కాపాడుకుంటా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో డివిజన్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు…. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తనను రాష్ట్రంలోనే రెండవ భారీ మెజార్టీ…

వాతావరణంలోని మార్పులతో సోకే మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడి చల్లని దైవం మైసమ్మ తల్లి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

దుందిగల్ మున్సిపాలిటీ పరిధి దుందిగల్ లో వీర మల్లు కుమ్మరి సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మిద్దె మైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి..ఇవాళ పోచంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఫేమస్ అయిన చేనేత పరిశ్రమ గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి…

అభివృద్దే లక్ష్యంగా బిఆర్ఎస్ పాలనను కొనసాగిస్తుంటే…. ప్రతిపక్షాలు మాత్రం ప్రజలను రెచ్చగొట్టడం, విద్వేషాలను రేకెత్తించడమే పనిగా పెట్టుకున్నాయి

సుభాష్ నగర్ జె.కె నగర్ ఎస్.ఎస్.కే కమ్యూనిటీ హాల్ నందు130- సుభాష్ నగర్ డివిజన్ కృష్ణమూర్తి నగర్, జెకె నగర్, శ్రీ సాయి వెంకటాద్రి నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద విజయాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం మరియు చేరికల కార్యక్రమం…

కొండాయి గ్రామ ప్రజలను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

మంత్రి హరీష్ రావు గారి పర్యటన నేపథ్యంలో అంగన్వాడి, ఆశ వర్కర్లను,మధ్యాహ్న భోజన కార్మికులను, దొడ్ల, గ్రామ మహిళలను,కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చెయ్యడం భదాకరం ములుగు పోలీస్ స్టేషన్ లో కొండాయి గ్రామ ప్రజలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE