కంటోన్మెంట్ నియోజకవర్గం * లో *ఇంటింటా ప్రచారం నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునిత మహేందర్ రెడ్డి గారు మరియు కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ … ఈ ఎన్నికల్లో *మల్కాజిగిరి పార్లమెంట్ మరియు కంటోన్మెంట్ నియోజక…
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడుకోవద్దని అన్నీ రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది. 18 యేళ్ళ లోపు పిల్లలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాలలో వినియోగించ వద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పారావు అన్నారు. అలాకాదని నియమ…
దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం చిన్న రాజామురు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీమతి డి కె అరుణమ్మ ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్…
ఎన్నికల ప్రచారంలో పిల్లల్లను ఉపయోగించుకుంటే కఠిన చర్యలు…రాజకీయ నేతలకు ఈసీ వార్నింగ్ న్యూఢిల్లీ:-లోక్సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల…
కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికల షెడ్యూల్ రాగానే.. కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేస్తా.. గతంలో జగన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచి.. ఆ తర్వాత వైసీపీని వీడిన కొండా సురేఖ ఇప్పుడు షర్మిలకు మద్దతుగా.. జగన్ పై విరుచుకుపడేందుకు…
ఎలక్షన్ సమయంలో ప్రచారంలో భాగంగా మన మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తో పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి
సాక్షిత : ప్రచారంలో భాగంగా ఈవీఎం నమూనాలు తీసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి,ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ 138 ఇంచార్జ్తాండ్ర నరసింహారావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు, ఈనెల 30వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల జరగనున్న సందర్భంగా , ప్రతి…
కొల్లాపూర్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీరం హర్షవర్ధన్ రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ కురువ విజయ్ కుమార్
కొల్లాపూర్ నియోజకవర్గం విపనగండ్ల మండలం సంపత్ రావ్ పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో డాక్టర్ కురువ విజయ్ కుమార్ కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భీరం హర్షవర్ధన్ రెడ్డి తో కలిసి జోరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ…
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్ జిల్లా తూప్రాన్కు రానున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్గౌడ్లు తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.…
వికారాబాద్లో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న మున్సిపాలిటీ మాజీ వైస్ చెర్మెన్ రమేష్ టౌన్ ప్రాసిడెంట్ సుధాకర రెడ్డి పాల్గొన్నారు