పోలీసుల విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, భాధ్యతయుతమైన విధులు చాల కీలకంపోలీసు విధులు

పోలీసుల విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, భాధ్యతయుతమైన విధులు చాల కీలకంపోలీసు విధులు, విధివిధానాలపై ట్రైనీ కానిస్టేబుళ్ల ఇంట్రాక్షన్ మీట్ లో పోలీస్ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని కాపాడటం,నేర కార్యకలాపాలు కట్టడి…

హెల్మెట్‌ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

నెంబర్ ప్లేట్ లేని ఆరు వాహనాలపై కేసులు నమోదు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో…

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై పోలీసుల దాడులు

నలుగురు (4) గంజాయి స్మగ్లర్ లు అరెస్ట్, సుమారు 12.100 కేజీలు బరువున్న ఎండు గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం. (1) మదెం సుస్మంత్ కుమార్, వయస్సు 21 సం,,లు, s/o ఆశీర్వాదం, విద్యార్థి, నివాసము గొల్లపల్లి గ్రామం, మైదుకూరు…

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహనట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా ఆటోలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని…

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లాస్య..…

మణిపుర్‌లో అదనపు ఎస్పీ కిడ్నాప్‌.. ఆయుధాలు వదిలి పోలీసుల నిరసన

మణిపుర్‌ పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. ñబుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు.. ఈ…

గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ లో పోలీసుల సోదాలు

భారీగా డ్రగ్స్ పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు.. బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ శేరిలింగంపల్లి బీజేపీ నేత…

పోలీసుల తనీఖీలో రూ. 60 లక్షల నగదు స్వాధీనం

క‌ర్నూల్‌ జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారు జామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసు అధికారులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదు…

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ వైబ్ సైట్లలో చలాన్లు కట్టొదని పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్:-:పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌ను సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు.దీనిని నిర్ధారించుకున్న పోలీస్ అధికారులు బహుపరాక్ అంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. లక్షల్లో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చెయ్యటానికి…

పోలీసుల నిర్బంధంలో టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా:కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వ శ్రీనివాసులు ఇంటిని ఉదయం పోలీసులు చుట్టుముట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా, పోలీసుల వైఖరి ఖండిస్తూ రాయదుర్గం స్టేషన్ ముట్టడికి కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వెంటనే…

You cannot copy content of this page