ప్రముఖ జాతీయ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో 79%తో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ గోమాసే ముందంజ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల మద్దతు శ్రీనివాస్ గొమాసే కే పెద్దపెల్లి పార్లమెంటు బరిలో శ్రీనివాస్ గొమా సే సరైన అభ్యర్థిగా భావిస్తున్న…
కొదురుపాక, దేవునిపల్లి (నిమ్మనపల్లి) గ్రామంలో శ్రీ.నంభులాద్రి లక్ష్మి నరసింహ స్వామీ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు . అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ…
పెద్దపల్లి జిల్లా: మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా నగర్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో యేసు, కాట మోక్షిత్ గౌడ్, కొలిపాక శాన్వికలకు తీవ్ర…
పెద్దపల్లి నియోజకవర్గం గర్రెపల్లి లో ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి సమ్మక్క సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీ కృష్ణ….
పెద్దపల్లి జిల్లా:తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ మీడియాకు విరాలను వెల్లడించారు.…
BRS, పార్టీ టికెట్టు మంథని నియోజకవర్గం అభ్యర్థిగా పెద్దపల్లి జెడ్పి చైర్ పర్సన్ పుట్ట మధు ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ నుండి మంథని వెళుతున్న క్రమంలో సుల్తానాబాద్ పట్టణంలో ఆపి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన BRS.…
సాక్షిత : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు . చింతకుంట విజయరమణ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సంధర్బంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. టిపిసిసి…
లక్షెట్టిపేట పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు
సాక్షిత : లక్షెట్టిపేట పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత , శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు మరియు నియోజకవర్గ బిఆర్ఎస్…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగ గ్రంధాన్ని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలి. ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ డిమాండ్ రామగుండం : భారతదేశంలో ఉన్న పౌరులందరికీ భారత రాజ్యాంగ గ్రంధాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్…
సాక్షిత రామగుండం : తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండంలో నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు 2014 అనంతరం…