60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

60 లక్షలు మార్కెట్ కమిటీ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నదిపెల్లి దివాకర్ రావు … లక్షెట్టిపేట పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో 60 లక్షల మార్కెట్ యార్డ్ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి…

వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమం

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమంలో…

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి మంత్రి భూమి పూజ

కరీంనగర్ జిల్లా:రాష్ట్రంలో అన్ని కులసంఘాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ……

సూరారం పోలీస్ స్టేషన్లో ఘనంగా జరిగిన విఘ్నేశ్వరుడి పూజ

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజికవర్గం సూరారం..సూరారం పోలీస్ స్టేషన్లో ఘనంగా జరిగిన విఘ్నేశ్వరుడి పూజ పాల్గొన్నవారు సీఐ వెంకటేశ్వర్ రావు ఎస్ఐ జే నారాయణ సింగ్ మరియు సిబ్బంది

ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జీ.వీ ఆంజనేయులు

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఈ అక్రమ కేసుల నుంచి చంద్రబాబు గారు కడిగిన ముత్యంలా బయటకు రావాలని వినుకొండ పట్టణంలోని నాయకుల ఆధ్వర్యంలో…

18.50 లక్షల రూపయలతో పలు అభివ్రుది పనులకు భూమి పూజ చేసిన.

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం .. అలంపూర్ నియోజక వర్గనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. -అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా… -పట్టణాలు,మరియు గ్రామాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం……

స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, పూజ సామాన్లను, సమర్పించుకున్న మహిళలు

అంగరంగ వైభవంగా సీతారామకళ్యాణం స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, పూజ సామాన్లను, సమర్పించుకున్న ఆర్యవైశ్య మహిళలు నెల్లూరు జిల్లా కోవూరుమండలం కోవూరు ఆంజనేయుల స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణమనకు ఆర్యవైశ్య మహిళ లు అందరం కలిసి స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు ,మరియు పూజ…

తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు భూమి పూజ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఆలయం పునర్నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.…

డైనింగ్ హాలుకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల పట్టణంలో మైనారిటీ షాదీ ఖానాలో రూ.19 లక్షల నిధులతో డైనింగ్ హాలు భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య, స్థానిక…

130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పండు బస్తిలో బోనాల పండగ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజ

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పండు బస్తిలో బోనాల పండగ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలత, సుఖసంతోషాలతో అమ్మవారి దీవెనలు ఎల్లపుడు ఉండాలని కోరిన…

You cannot copy content of this page