దశాబ్ది తెలంగాణ గుమ్మానా ఖమ్మంలో పువ్వాడ ముద్ర

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ప్రగతి, సంక్షేమంలో మన ఖమ్మంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సుమారు రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులతో ఖమ్మం నగరం…

సురక్షితమైన సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర కీలకం మంత్రి పువ్వాడ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సురక్షితమైన సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర చాల కీలకమైనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎస్ ఆర్ ఎన్ బి జి ఎన్ ఆర్…

రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు. రూ.50 లక్షలతో పోలీస్…

ఆర్టీసీ ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

ఆర్టీసీ ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ.. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గ‌రుడ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా…

బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థంతేది 15.05.2023 అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.7.35 కోట్లతో సకల హంగులతో వసతి గృహం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖముఖి నిర్వహించిన మంత్రి…

మంత్రి పువ్వాడ పర్యవేక్షణలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం

మంత్రి పువ్వాడ పర్యవేక్షణలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరం మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా మే 28న ప్రారంభానికి ఏర్పాట్లు లకారంలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన నాయకులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో…

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ: మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడి

సాక్షిత : మంత్రి అజయ్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్పువ్వాడ స్వీయ పర్యవేక్షణలో విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరంఖమ్మం నగరం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం…

దావత్-ఏ-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ.

: గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం.వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను మళ్ళీ గెలిపించుకోవాలి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పవిత్ర రంజాన్…

చీమలపాడు ఘటనలో క్షతగాత్రుడైన హేడ్ కానిస్టేబుల్ ను పరామర్శించిన పువ్వాడ

చీమలపాడు ఘటనలో క్షతగాత్రుడైన హేడ్ కానిస్టేబుల్ ను పరామర్శించిన పువ్వాడ.. సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రుడై కాలు కోల్పోయి సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేడ్ కానిస్టేబుల్ దావా నవీన్…

చీమలపాడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు కేటిఆర్, పువ్వాడ..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఐటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, రవాణా శాఖ మంత్రి…

You cannot copy content of this page