ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడుకోవద్దని అన్నీ రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది. 18 యేళ్ళ లోపు పిల్లలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాలలో వినియోగించ వద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పారావు అన్నారు. అలాకాదని నియమ…
సిద్దిపేట : పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు
తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా విభాగం నిఘా తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు సమచారం అందించండి ——-…
హైదరాబాద్: సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సీపీ శ్వేత తెలిపారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ల వల్లే నరేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయారని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే భార్యా భర్తల మధ్య గొడవ జరిగి, ఉదయం…
Tetanus and dysthyria vaccines to protect children from tetanus సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దనుర్వాతం నుండి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ అండ్ డిస్తీరియా టీకాలను 10…
MP Jallipalli released free fish fry in many ponds of Ashwaravpet mandal అశ్వారావుపేట మండలంలోని పలు చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన ఎంపీపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మొత్తం 8 చెరువులలో…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అనాధ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ( ప్రభు ) అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి లో గల స్పందన అనాధాశ్రమం…
సాక్షిత హైదరాబాద్: ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో…