వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి రాష్టాభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

వైసిపి పాలనకు చరమగీతం పాడుదాం. అడుగడుగునా పూలవర్షంతో ఘన స్వాగతం ,నీరాజనాలు పలికిన మునిమడుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు . సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల మునిమడుగు పంచాయతీ నందు ఎన్నికల శంఖారావ కార్యక్రమం పూరించిన సవితమ్మ…
Whatsapp Image 2024 01 17 At 12.26.09 Pm

సామాజిక సాధికారత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో మద్దిల గురుమూర్తి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి ఎంపీ, సత్యవేడు నియోజకవర్గ సమన్వయ కర్త మద్దిల గురుమూర్తి ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల…
E760c2b0 7ca6 481b B114 7b2ee65301cc

BRS పార్టీతోనే బావితరాలకు భరోసానిచ్చే పరిపాలన: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

సాక్షిత :*వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండల పరిధిలోని బీరోల్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అనిల్, శేఖర్ రెడ్డి, మహేందర్, BJP పార్టీ నాయకులు సురేష్,…

భవిష్యత్ తెలంగాణకు BRS పార్టీతోనే భరోసా: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువనాయకులు జలీల్, షైబాద్, ఇస్మాయిల్, ముజ్జు, బస్వర్ మరియు వారి అనుచరులు 40 మంది BRS…

You cannot copy content of this page