కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమం

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి *ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయలో…

ముళ్లకత్వ చెరువు పరిశీలన

ముళ్లకత్వ చెరువు పరిశీలనకూకట్పల్లి నియోజకవర్గంలోని చేరువులు కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నాయని, బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ లలో, నాలాలను కబ్జా చేసి స్థిర నివాసలు ఏర్పర్చడంవలన బుగర్భజలాలు అవిరావుతున్నాయని వాటిని కాపాడవలసిన బాద్యత సంబంధిత అధికారులకు ఉందని కూకట్పల్లి కాంగ్రెస్…

సేవాలాల్ మహారాజ్ మందిరం పరిశీలన చేస్తున్న డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా నిరమనిస్తున్న సేవాలాల్ మహారాజ్ దివ్య మందిరాన్ని సందర్శిస్తున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ దేవి భవ్య మందిరం త్వరగా…

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలన

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలన చేసి పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక & విద్యుత్ శాఖమాత్యూలు భట్టి విక్రమార్క మల్లు వారి వెంట…

పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన RDO

ఒంగోలు నగరం లోని కొత్త పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఒంగోలు RDO ఈ రోజు 13..9..23 బుధవారం,ఒంగోలు లోని పోలింగ్ స్టేషన్లు పరిశీలన ఒంగోలు RDO విశ్వేశ్వరరావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలన చేయటం…

గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడివో లతో గృహాలక్షి,…

ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్దికి కృషి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు వీ సి తో కలిసి కొత్త రోడ్డు పనుల పరిశీలన

సికింద్రాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని, కొత్త అప్రోచ్ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో సహకరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడిక్ మెట్ నుంచి విద్యానగర్ మీదుగా దాదాపు 1.20 కిలోమీటర్ల దురాన్ని కలుపుతూ…

ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన — ప్రక్రియను పరిశీలించిన జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్ సూర్యాపేట సాక్షిత ప్రతినిధి ఎస్.ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువ ప్రతాల పరిశీలన సూర్యాపేట…

చంద్రబాబు నాయుడి పర్యటన రూట్ మ్యాప్ పరిశీలన.

గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం లలో చంద్రబాబు సభలు.ముత్తముల, కందుల, గూడూరి ఏరీక్షన్ బాబు లతో కలసి పరిశీలించిన నూకసాని.రోడ్ మ్యాప్ పరిశీలన లో రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి రవి యాదవ్, రాబిన్ శర్మ టీం నుంచి రవీంద్ర లు పాల్గొన్నారు.మూడు…

ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలి

ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలి.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని రాష్ట్ర…

You cannot copy content of this page