కాలేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం

కాలేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు : మాజి మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సాక్షిత : ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను…

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

మన నీళ్లు.. మన హక్కు

ఛలో నల్లగొండ జై తెలంగాణ! జైజై తెలంగాణ!! కృష్ణ నది జలాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,చిట్ల…
Whatsapp Image 2023 11 16 At 1.51.22 Pm

పాదయాత్రతో నెట్టెంపాడు సాధించడంతో నా ఒక్క కులానికి నీళ్లు రాలేదు:డికె అరుణ

గ్రామాల్లో నా ఒక్క కులానికే రోడ్డు వేయలేదు.. కులాలను చూసి పనిచేయలేదు అందరు నా వాళ్ళు అనే భావనతో పని చేశాను ధరూర్:-మండలం డ్యాగ దొడ్డి, ఉప్పెర్ గ్రామలలో గురువారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ బలపరిచిన గద్వాల నియోజకవర్గం…

నల్ల నీళ్లు రాక కాలి బిందెలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.

ఈరోజు జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి లో గల ఇల్లంతకుంట క్రాస్ రోడ్ వద్ద గత 5 రోజులుగా నల్ల నీళ్లు రాక కాలి బిందెలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.జమ్మికుంట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో గల కొత్తపల్లిలోని ఐదు వార్డులలో మంచినీటి…

You cannot copy content of this page