డా.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే… సాక్షిత : డా.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని తన కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.…
సాక్షిత హైదరాబాద్: ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ వెంట మంత్రి సబితా…
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సింగర్ సాయి చంద్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు. ఎమ్మెల్యే…
బీఆర్ఎస్ నాయకుడికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి ఇటీవల గుండె పోటుతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న…
నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి.వీపనగండ్ల మండలాల పరిధిలోని గ్రామాలలో వివిధ ఆరోగ్య కారణాలతో మృతి చెందిన పలువురికి మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను పరామర్శించారు… పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామ ఉపసర్పంచ్ దేశమోని…
చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిరస్సు ఎల్లయ్య మరణించడంతో విషయం తెలుసుకున్న మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం ఎల్లయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారికుటుంబాన్ని పరామర్శించి 5వేల…
సత్తయ్య కి నివాళులర్పించిన నాయకులు దేవరకొండ సాక్షిత దేవరకొండ పట్టణం పాత బజారుకి చెందిన ముసిని (ఆప్కో) సత్యయ్య అకస్మాతుగా గుండె పోటుతో శివైక్యం చెందారు. దవాగ్నిలా ఆయన మరణ వార్త దేవరకొండ మానవ లోకాన్ని విషాదంలోకి నెట్టి వేసింది. ఈ…
ప్రకాశం జిల్లా ..కానిస్టేబుల్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసి, నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్…కానిస్టేబుల్ కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ….అతని కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని…
అంజమ్మ కి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఇందిరా నగర్ కు చెందిన జిట్ట అంజమ్మ అనారోగ్యంతో మృతిచెందటం తో విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి…
నాగరత్నం కి నివాళులర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో చెరుకుపల్లి నాగరత్నం అనారోగ్యంతో మరణించడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాగరత్నంపార్థీవ దేహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్ రత్నం…