పెద్దపల్లి నియోజకవర్గం గర్రెపల్లి లో ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి సమ్మక్క సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీ కృష్ణ….
వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశం
వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి…
శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు హాజరై ప్రారంభించి రెండు…
కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం
కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. సాక్షిత : ప్రధాని నరేంద్ర మోడీ…
వికారాబాద్ జిల్లా ప్రెస్ మీట్ నిర్వహించిన ఎస్పీ కోటిరెడ్డి
జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని బౌరంపేటలో స్వామి వివేకానంద 161 వ జయంతి ఉత్సవాలు నిర్వహించిన బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి *సాక్షిత : *స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బౌరంపేట్ బిజెపి నాయకులు…
కునికినపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. సాక్షిత నందిగామ నియోజకవర్గం :*జగనన్నకే ప్రజా మద్దతు.. మరోసారి రానున్నది జగన్ ప్రభుత్వమే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్…
శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని…
కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ…
మడికొండ ఐటీ పార్క్ నిర్వహించిన మెగా జాబ్ మేళా ను సహచర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు… సాక్షిత : హనుమకొండ జిల్లా లోని మడికొండ ఐటీ పార్క్ లో క్వాద్రంట్…