పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు గాలులు బీభత్సా నికి…
నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ. చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ…
వేములవాడ:దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని ఇంజ నీరింగ్ శాఖ అధికారులు…
రెవిన్యూ నిర్లక్ష్యం వల్లే వేలాదిమంది అమాయకులు మోసపోతున్నారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. .సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం సర్వే నెంబర్ 12,329,342,326,307 లలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారులు వేలాదిమంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి…
10 ,14వ వార్డ్ లలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న… గద్వాల పట్టణంలోని 10 మరియు 14వ వార్డ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ…
అధికారుల నిర్లక్ష్యం, కబ్జాదారుల ఇష్టారాజ్యం,పేద ప్రజలకు శాపం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. అసలే మట్టి రోడ్డు ఆపైన వర్షాలకు నీళ్లు పారుతు ప్రజల రాకపోకలకు ఇబ్బందిపడుతుంటే గాజులరామరంలో కబ్జాదారులు క్వారీలను అర్ధరాత్రి సమయంలో పెద్దపెద్ద తిప్పర్ల ద్వారా అధిక లోడ్డు…
కుత్బుల్లాపూర్ టౌనప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం నిలువెత్తు అద్దం ల కనిపిస్తుంది వారికి ఏదైనా వార్తలో వస్తే గాని పటించుకొని వైనం, కొంతమంది అధికారులు కొంతమంది విలేకర్లు చేతిలో కీలు బొమ్మలుగా మారారు అని బహటంగానే చెబుతున్నారు ప్రజలు, అధికారులు వారి జేబులు…
నిజామాబాద్ జిల్లా: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు మున్సిపల్ కమిషనర్తో ఎమ్మెల్సీ కవిత…
సికింద్రాబాద్, : ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్షంగా వ్యవహరించరాదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పై అధికారులతో ఆయన సితాఫలమండీ లోని తన క్యాంపు…