సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు

సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన లబ్దిదారులు మాస్టర్ ప్రవీన్ C/o లక్ష్మన్నకి చికిత్స నిమిత్తం…

రూ.10.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంకు చెందిన సుల్తానా బేగం, పి మహేష్, పూజితలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా… పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక చేయూతనందిస్తున్నాం… అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి… రూ.37 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో…

6మందికి 310000/-ల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమవుజ్జిగా అమలు చేస్తున్నారని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి మండలానికి చెందిన 31మందికి రూ.3,103,596 ల…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల ఎల్ ఓ సి ని అందచేసిన భౌరంపేట్ BRS నాయకులు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని పోచి నవీన్ కుమార్ 2 కిడ్నీలను కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి కిడ్నీ ఆపరేషన్ కొరకై భౌరంపేట్ కౌన్సిలర్లు ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు MLA కేపీ.వివేకానంద దృష్టికి…

రూ.19.72 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓ సీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 72…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల.

హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తాండ కు చెందిన ఏమ్.శాంతి D/0 పెద్ద గోపాల్ కి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…

ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ చంద్రగిరి నగర్ కు చెందిన ఎస్.రాజు కుమార్తె శరణ్య అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక సమస్యలున్నాయని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని అశ్రాయించారు.…

You cannot copy content of this page