ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు ఓ వరమని, కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. 13-01-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ లో ఈనెల 18వ తేదీన జరగబోవు మెగా రక్తదాన శిబిరం గురించి ఆయన…
వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, బోగపురం మండలం, పోలేపల్లి వద్ద యువగలం ముగింపు సభ ఏర్పాట్లలో ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 80 ఫీట్ రోడ్డు లో పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను జిల్లా నాయకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని జన్మదిన…
మీచౌంగ్ తుఫ్ఫాన్ ప్రభావం వలన నీటమునిగిన బాపట్ల పట్టణంలోని 3 వార్డు లోతట్టు ప్రాంతంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పర్యటించారు. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి…
జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉష శ్రీ చరణ్ భారీగా అవినీతి చేశారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి దగ్గర ఉన్న…
నారా చంద్రబాబు నాయుడు కి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎం ఎల్ ఏ…
అమరావతి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్ ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది.. మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి.. మహనీయులను ఎన్నుకోవాలి.. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి గుంటూరులో డాక్టర్…
చంద్రబాబు నాయుడు జైల్లో ఓ కేజి పెరిగాడే కానీ… ఐదు కేజీలు తగ్గలేదు… జైలేమన్నా అత్తగారిల్లా…?? ఏసిలు పెట్టడానికి…?? సాక్షి లాంటి న్యూట్రల్ ఛానల్స్ లేకపోతే… చంద్రబాబు నాయుడు ఇప్పుడో, ఓ గంటలోనే పోయేట్టు… డెత్ బెడ్పై ఉన్నాడని అనుకొనే వారు…!!…
పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం R. మరవపల్లి తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజా నాయకుడు చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి అక్కడ…
బాబుతో నేను అని చాటి చెబుదాం అంటూ కరపత్రాలను పంపిణీ చేసి, చంద్రబాబు నాయుడు కి మద్దతుగా 9261292612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామం నందు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలసి కరపత్రాలను పంచుతూ నారా చంద్రబాబు నాయు అక్రమ అరెస్టు గురించి తెలియచేస్తు బాబుతో నేను” అని చాటి చెబుదాంఅంటూ కరపత్రాలను పంపిణీ చేసి,…