దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.

కొత్తగా 157 కేసులు నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్

హైదరాబాద్:ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దుండిగల్ లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని 2,100మంది…

దేశంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: వికారాబాద్ ఎమ్మెల్యే “

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండలం పరిధిలోని కంకణాలపల్లి గ్రామానికి చెందిన కోట్ పల్లి మండలం BSP ఉపాధ్యక్షులు CH. మొగులయ్య, BSP గ్రామకమిటి అధ్యక్షులు T. క్రిష్ణ, BJP…

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువు:బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై ఆగంతకుల కాల్పులు• దళిత నేతపై కాల్పులకు నిరసనగా బిఆర్ఎస్ మద్దతు• ఆజాద్ రావణ్ పై కాల్పులను ఖండించిన బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి• కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్టు…

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు, జిల్లా పార్టీ సూచనల అనుసారంమేరకు మహాజన్ సంపత్ క్ అభియాన్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల…

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది

కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల-మాస్క్‌ తప్పనిసరి

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో…

దేశంలో పెరిగిన కరోనా కేసులు..

COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి.. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల…

దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని పండుగలను గౌరవించి ప్రభుత్వమే నిర్వహిస్తుంది

The government organizes all the festivals with respect like nowhere else in the country దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని పండుగలను గౌరవించి ప్రభుత్వమే నిర్వహిస్తుంది..సర్వమతాల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం.రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు…

మేకిన్ ఇండియాలో ఏం రాలేదు.. దేశంలో ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం : సీఎం కేసీఆర్

What did not come in Makein India.. Prepare for discussion anywhere in the country: CM KCR మేకిన్ ఇండియాలో ఏం రాలేదు.. దేశంలో ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం : సీఎం కేసీఆర్ జ‌గిత్యాల : కేంద్రంలో…

You cannot copy content of this page