ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి

Public issues to MLA's attention పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా సమాజ్వాది పార్టీ…

రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ పనులను పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకవచ్చారు

జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సీసాల బస్తీలో నెలకొన్న సమస్యలపై జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు స్థానిక నాయకులతో కలిసి పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ పనులను పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్…

యానిమేటర్లు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పెదకూరపాడు నియోజకవర్గంలో 250 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారని, వారు డ్వాక్రా గ్రూపు సభ్యులకు లోన్లు ఇప్పించటం, సబ్సిడీ పథకాలు ఇప్పించటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించటం వంటి కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించుతున్నారని, డ్వాక్రా మహిళల అభ్యున్నతి పట్ల వారు చేస్తున్న…

సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లి మరింత ఆర్ధిక సాయం అందిస్తాం

సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లి మరింత ఆర్ధిక సాయం అందిస్తాం ప్రభుత్వం పరంగా అండగా ఉంటుందని ఎంపీ మోపిదేవి హామీ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పదో తరగతి బాలుడిపై పెట్రోల్‌ పోసి చంపిన ఘటనపై రాజ్యసభ ఎంపీ,…

తెలంగాణ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డు ఆధర్యంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా తమ సమస్యను సీఎం దృష్టికి

నేలకొండపల్లి మండలం నుంచి శ్రీకారం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ కు వేతనాల పెంచాలని సీఎం కేసీఆర్ కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖలు రాశారు .ఈ సందర్భంగా…

భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున…

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను కేసిఆర్ దృష్టికి తీసుకెత్తాము

సిపిఐ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరగడానికి కృషి చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి…

కుభ్యతాండ గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా గోలి శ్రీనివాసరెడ్డి

Goli Srinivasa Reddy will bring the problems of Kubyatanda village to the attention of the government కుభ్యతాండ గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా గోలి శ్రీనివాసరెడ్డి సాక్షిత ప్రతినిధి.మాడ్గుల్ మండలంకుభ్యతాండ గ్రామపంచాయతీ సమస్యలను స్థానిక…

You cannot copy content of this page