వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన చేసిన ద్రోహం మరిచిపోలేమంటున్న ప్రజానీకం ప్రైవేటు టోలుగేటు తెరిచి కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ ను తరిమేసి 10 వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టిన కాకాణి కరోనా విపత్తు సమయంలో వడ్ల…
AP: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు. చేస్తున్నారని, ఇది క్యాన్సర్…
మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి: మిషన్ డైరెక్టర్ మెప్మా విజయ లక్ష్మి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోoది : డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తిరుపతి, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక…
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.
మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై…
మలి విజయం దిశగా కందాళ అడుగులు సొంత డబ్బులతో అబివృద్ది పనులు విస్తృత జన సంబంధాలు జననేతగా కీర్తి ప్రతిష్టలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పాలేరు నియోజకవర్గంలో అపర ధానకర్ణుడిగా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి…
Steps should be taken towards implementation of constitutional spirit. రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు వేయాలి.-అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: 73వ రాజ్యాంగ దినోత్సవమును పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ…
తాగునీటిని సరఫరా చేసే దిశగా పనులు వేగవంతం !!— ఎమ్మెల్యే పేర్ని నానిసాక్షిత : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులు పరిష్కారం చూపి నగర ప్రజలకు 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేసే దిశగా…