భీమ్ భరత్ ను కలిసిన బిఆర్ఎస్ కౌన్సిలర్ దంపతులు

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి లను శంకర్‌పల్లి బిఆర్ఎస్ పార్టీ రెండవ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్ దంపతులు నగరంలోని భీమ్ భరత్ నివాసంలో…

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ని సన్మానించిన జ్యోతి బీమ్ భరత్ దంపతులు

చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జేపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. చేవెళ్ల నియోజకవర్గ…

వైరాలో కారులో ఉచితంగా లిఫ్ట్ పేరుతో వృద్ధ దంపతులు దారిదోపిడి బంగారం చోరీ

నిందితుల కోసం గాలింపు చేపట్టిన ఎసిపి రహమాన్ సిఐ సాగర్ ఎస్సై మేడాప్రసాద్ కొండలరావు పోలీస్ సిబ్బంది చింతకాని మండలం జగన్నాధపురం గ్రామం వద్ద వాహనాల తనిఖీల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు మూడు రోజుల…
Whatsapp Image 2024 01 30 At 3.13.24 Pm

హైదరాబాద్‌, నిజాంపేట్ : బ్యూటీ పార్లర్‌ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన దంపతులు

హైదరాబాద్‌, నిజాంపేట్ : బ్యూటీ పార్లర్‌ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన దంపతులు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందికి రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టారు.  బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో వెలుగుచూసిన ఈ మోసంతో సంబంధమున్న ఇద్దర్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు.…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నటుడు నాగార్జున దంపతులు.

Whatsapp Image 2023 12 04 At 1.17.38 Pm

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని 108 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజల మనిషి రాజన్న దంపతులు

మునుగోడు నియోజకవర్గం ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు అంటూ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నా అంటే నేనున్నా అని సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడతారని, ఇప్పుడు…
9k 74

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద నాయకత్వాన్ని బలపరుస్తూ మేయర్ దంపతులు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం తో మర్యాద పూర్వకంగా కలిసిన 21వ డివిజన్ స్థానిక బిఆర్ఎస్ నాయకులు.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే…
Whatsapp Image 2023 11 01 At 1.46.30 Pm

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద నాయకత్వాన్ని బలపరుస్తూ మేయర్ దంపతులు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం తో మర్యాద పూర్వకంగా కలిసిన 21వ డివిజన్ స్థానిక బిఆర్ఎస్ నాయకులు.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే…

శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు

07-09-2023ఎచ్చెర్ల నియోజకవర్గంరణస్థలం మండలం కోష్ట గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాధా గోవింద మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నా ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా…

వాసుదేవయాదవ సేవా సంఘముకు 10 లక్షల రూపాయల విరాళం అందజేసిన మేయర్ దంపతులు

సాక్షిత ; * వాసుదేవయాదవ సేవా సంఘముయాదవ భవన్ నిర్మాణానికి నగర మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ పది లక్షల రూపాయలు విరాళము అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్ సామవాయి…

You cannot copy content of this page