యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు…
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలన చేసి పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక & విద్యుత్ శాఖమాత్యూలు భట్టి విక్రమార్క మల్లు వారి వెంట…
జ్యోతినగర్,: పరిశ్రమలకు నెలవైన రామగుండం పవర్ హబ్గా మారుతున్నది. ఈ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ కేంద్రాలతోపాటు ప్రైవేటు రంగంలో పవర్ ప్రాజెక్టులున్నాయి. 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంతోపాటు టీఎస్ జెన్కో, ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్,…
Yadadri Thermal Power Plant under construction at Damarachar దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరిశీలించారు. సీఎం వెంట శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,…