దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్

Spread the love

Yadadri Thermal Power Plant under construction at Damarachar

దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరిశీలించారు.

సీఎం వెంట శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page