9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే సభ లో పాల్గొంటారు.ఈ…

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ

ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ లలో రోజుకు రూ. 100 కోట్లు పైగా స్వాధీనం.. చరిత్రలో నే రికార్డు దిశగా ఈసీ రికవరి చేసిన సొమ్ము మొత్తం రూ.4650 కోట్ల పై మాటే? ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి…

జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ తేదీ ఖరారు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తారు. ఎన్నికల సంఘం ఈ నెల 18వ తేదీన నామినేషన్ కి నోటిఫికేషన్ జారీ చేస్తారు. మొదట జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ 22వ తేదీన…

జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న…

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ దాఖలు చేసుకోటానికి వీలు…

ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

ఏప్రిల్ 4న అలిపిరిలో మెట్లోత్సవం పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ 4వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు,…

30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం

పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం…

మార్చి 6వ తేదీ నాటికి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు..

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన.._*-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..మార్చి 6వ తేదీ నాటికి పనులను అని పూర్తికావాలి అధికారులను నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.. మార్చి 8వ తేదీ కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రభుత్వ అధికారులు…

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల TSPSC కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి

సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజుల నిర్వహించాలనే అంశంపై 5వ…

You cannot copy content of this page