టీడీపీ అభ్యర్థులకు నేడు బీ ఫారాలు ఇచ్చిన చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన టీడీపీ అధినేత రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని వెల్లడి
మైసూర్ దత్త పీఠం బాలస్వామి శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ మీ ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా షిరిడి సాయిబాబా పాత్రధారి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కుటుంబ సమేతంగా కలిసి స్వామీజీ…
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానిలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. జాయింట్ డైరెక్టర్ సుధింద్ర ఆధ్వర్యంలో నిందితుల విచారణ…
నూతనంగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న స్నేహ శబరీష్ ని మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు తీసుకునేందుకు శుభాకాంక్షలు తెలిపిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .అనంతరం రామచంద్రపురం డివిజన్ అభివృద్ధికై చేర్చించడం జరిగింది. అలాగే ఆర్సిపురంలో…
బెంగుళూరు:-కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి…
కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మహేందర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా బాధ్యతలు తీసుకున్న కోవూరు SI రంగనాథ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు జిల్లా కోవూరు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కోవూరు…
కూకట్ పల్లి ఏసీపీ గా బాధ్యతలు తీసుకున్న శివభాస్కర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షిత హైదరాబాద్ :రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 58 వసంతాలు పూర్తి చేసుకుని 59వ ఒడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ఐటీ,…
ప్రకాశం జిల్లా *అక్రమ మద్యంస్వాధీనం కంభం: కంభం మండలం లింగాపురం గ్రామంలో అక్రమ మద్యం కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ ఐ వి.నాగ మల్లేశ్వర రావు అక్రమ మద్యం అమ్ముతునట్లు సమాచారం రాగ కంభం ఎస్ ఐ వి. నాగ…