హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram), మీర్ అమీర్ అలీఖాన్(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే.. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ…
రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.
బీసీ కుల గణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనుంది.దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్…
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి…
ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు……* 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు…
కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద
చెప్పింది చేసిండు కేసీఆర్.. చెప్పనిది కూడా చేసిండు కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద.. *సాక్షిత : *కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా తెలంగాణ ప్రజలందరికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించింది…
ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన రోడామేస్త్రి నగర్ (A) కాలనీవాసులు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 – చింతల్ డివిజన్ పరిధిలోని ఈద్గాహ్…
ఎరుకల కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎరుకల సాధికారత పథకం ప్రకటించిన సందర్భంగా వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఎరుకల కులస్తులు అభివృద్ధి గురించి సిద్దిపేటలో ఆత్మ గౌరవంగా ఎరుకల భవనాన్ని నిర్మించినారని పందుల నిషేధం అనంతరం సిద్దిపేటలోని ఎరుకల…
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం అంబటోనిపల్లి గ్రామస్తులు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ…
అవిశ్వాస చర్చలో కేంద్ర వైఫల్యాలను ఎండగడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరిస్తాంబీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కేంద్రంలోని మోడీ సర్కారుపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని అందుకే రాష్ట్ర ప్రజల…