తిరుపతికి నడిచే వెల్లే భక్తులకు, స్థానిక భక్తులకు పెరటాసి మాసం మూడవ సందర్భంగా తిరుపతి సరోజిని దేవి రోడ్డులోని సీతారామాంజనేయ స్వామి ఆలయం నందు అన్నధాన కార్యక్రమం నిర్వహించినట్లు తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫిసర్ కె.ఎల్.వర్మ తెలిపారు. పవిత్ర పెరటాసి…
తిరుమల, : నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.…
సాక్షిత న్యూస్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరుమల కుంట గ్రామంలో టిడిపి కార్యకర్తల సమావేశం తిరుమల కుంట గ్రామపంచాయతీలో గల తిరుమల కుంట కాలనీ వద్ద తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు పర్స రమేష్ మరియు మడకం అంజి ఆధ్వర్యంలో తెలుగుదేశం…
శ్రీ శ్రీ సంప్రదాయ సాహిత్య రంగం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రోడ్డులో ఉన్న శ్రీ రమ్య తిరుమల ఆలయంలోఈ రోజు ఆదివారం యాత్రికుల కొరకు మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కరి.రంగనాథ వేణు మాధవాచార్యులు,…
తిరుమల కుంట కాలనీలో ఆదివాసి గిరిజనుల భూమి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు అశ్వారావుపేట, ఏప్రిల్ (సాక్షిత న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని తిరుమల కుంట గ్రామపంచాయతీ లో గల తిరుమలకుంట కాలనీలో భూమి పండగ ను ఘనంగా…
*తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ కృష్ణ మందిరం * సాక్షితనెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ కృష్ణ మందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు.అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో మంత్రిని సత్కరించి స్వామి వారి తీర్ద, ప్రసాదాలు అందజేశారు. సాక్షిత : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని…
Laddu making with automatic machines in Tirumala తిరుమల లో ఆటొమెటిక్ యంత్రాలతో లడ్డు తయారీ కానుంది తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని…
MP Ravichandar couple visited Tirumala Srivara తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర దంపతులు సాక్షిత ఖమ్మం : రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ…
Vikarabad MLA who visited Kali Yuga Lord Tirumala Sri Venkateswara Swamy కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : పరిగి ఎమ్మెల్యే కొప్పుల…