మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నిక
మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం మరియు రోడ్ షో లను విజయవంతం చేయడం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్…
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించారు.
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను…
రెడ్డిగూడెం జి.కొండూరు మండలాల్లో జరగనున్న బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాల్లో పాల్గొనున్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని).. మైలవరంలోని శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానంలో…
ఆదివారం రామచంద్రపురం గ్రామంలో జరగనున్న శ్రావణమాస బోనాల పండుగ సందర్బంగా రామచంద్రపురం ఐదుగుళ్ల పోచమ్మ దేవాలయం,ఎస్సి బస్తీలో సంగీత థియేటర్ పక్కన ఉన్న పోచమ్మ దేవాలయం,బస్తి దవాఖాన పక్కన ఉన్న పోచమ్మ దేవాలయంలో జిహెచ్ఎంసి శానిటేషన్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రిసిటీ,ఎంతమాలజి,ఇంజినీరింగ్ విభాగ అధికారులతో మరియు ఆలయ…
మెదక్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా గుమ్మడిదల మండలం అన్నారం నుండి మంబాపూర్ వరకు సీఎం కేసీఆర్ కి ఘన స్వాగతం పలకనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండల ప్రజా ప్రతినిధులు,…