ఖరీప్‌ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.

CM YS Jagan’s review of Kharip grain collection and other crops. ఖరీప్‌ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. సాక్షిత అమరావతి. : వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి…

జగన్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనం:నాదెండ్ల మనోహర్

Jagan’s comments are proof of his intolerance: Nadendla Manohar జగన్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనం:నాదెండ్ల మనోహర్ అమరావతి: జనసేనపై నరసాపురంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌…

వైయస్ జగన్ సేవాదళ్ అభిమాన సంఘం ప్రెస్ మీట్

వైయస్ జగన్ సేవాదళ్ అభిమాన సంఘం ప్రెస్ మీట్తెలుగుదేశం జనసేన పార్టీ వారికి చెప్పేదేమనగా సీఎంజగన్మోహన్ రెడ్డి గారిని మినిస్టర్ రోజా గారిని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారిని గుడివాడ నాని గారిని మీరు . నిందలు వేసేటప్పుడు అది నిజమా…

జగన్ సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి రెడ్డి ఇంటర్వ్యూ

Interview with jagan seva dal state president krishna murthy reddy జగన్ సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి రెడ్డి ఇంటర్వ్యూ

వైఎస్‌ జగన్‌కలిసిన తూర్పు నావికా దళంఫ్లాగ్‌

Chief Minister YS Jagan met the Flag Officer of the Eastern Navy సాక్షిత : సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌…

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష *సాక్షితతాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల…

ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే ముఖ్యమంత్రి జగన్

ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే మన ముఖ్యమంత్రి జగన్ !!— మంత్రి జోగి రమేష్ సాక్షిత : పలు సంక్షేమ పథకాల ప్రదాత, విద్యా సంస్కరణల ఆద్యుడు ఆరోగ్య సంరక్షకుడు, ప్రతి ఇంటా పెద్ద కొడుకు, అందరి బంధువు ఆంధ్ర ప్రజల…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్

CM YS Jagan visited Tirumala Srivari సాక్షిత : తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం దర్శించుకున్నారు. కాసేపట్లో నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం నూతన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రూ. 22 కోట్లతో…

కేంద్రం సొమ్ముతో జగన్ ప్రభుత్వం సోకులు బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి

Jagan’s government with central money Sokulu BJP National General Secretary కేంద్రం సొమ్ముతో … జగన్ ప్రభుత్వం సోకులు :- బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా…

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి

Bhumana Karunakara Reddy was the legislator who met YS Jagan Mohan Reddy *తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , డిప్యూటీ మేయర్ భూమన…

You cannot copy content of this page