వైయస్ జగన్ సేవాదళ్ అభిమాన సంఘం ప్రెస్ మీట్

Spread the love

వైయస్ జగన్ సేవాదళ్ అభిమాన సంఘం ప్రెస్ మీట్
తెలుగుదేశం జనసేన పార్టీ వారికి చెప్పేదేమనగా సీఎంజగన్మోహన్ రెడ్డి గారిని మినిస్టర్ రోజా గారిని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారిని గుడివాడ నాని గారిని మీరు . నిందలు వేసేటప్పుడు అది నిజమా అబద్దమా అని తెలుసుకొని. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మినిస్టర్ రోజా గారు. చాలా అక్రమానికి పాల్పడుతున్నారని. మీరు నోటికి వచ్చిందల్లా. వాగుతున్నారు. మీకు సరైన పద్ధతి కాదు. రాబోయే తరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం. వైయస్ జగన్ అన్న కాలనీలో అవినీతి జరుగుతుందని జనసేన పార్టీ వారు చెపుతా ఉన్నారు. ఏమి అవినీతి జరిగింది ఎట్ల జరిగింది. డబ్బులేమైనా. మీ.తెలుగు దేశం పిరీడ్లో జన్మభూమి కమిటీ వాళ్ళు మాదిరిగా. బాత్రూం కట్టతానని. పేదవారి డబ్బులన్నీ జన్మభూమి కమిటీ వాళ్లే మింగేశారు. ఇప్పుడు వైయస్సార్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరికి. కడగాళ్లకి. సిమెంటు. డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే వెళ్లిపోతున్నాయి. ప్రతి ఒక్కటి లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. అట్లుండేటప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది ఎట్లా జరిగింది. జనసేన పార్టీకి చెందిన. కార్యకర్తలు లీటర్లు. మహిళల్ని. గౌరవించి మాట్లాడడం నేర్పియండి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కుక్కలు అంటే. అవును వైయస్సార్ పార్టీ వాళ్ళందరూ కుక్కలే. కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసంగా ఉన్నాము. మీ మాధురి. నక్క బుద్ధి ఉన్నవాళ్ళమైతే కాదు జనసేన టిడిపి పార్టీ వాళ్ళ లాగా. జనాలకి నువ్వు నక్క బుద్ధి పెట్టుకొని ఎంత చెప్పినా జనాలు నమ్మరు. ఇంక పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని నోటికొచ్చిందల్లా మాట్లాడితే. తగిన మూల్యం చెల్లించక తప్పదు.

ఇట్లు వైయస్ జగన్ సేవాదళ్ అభిమాన సంఘం. స్టేట్ యూత్ లీడర్ టి కృష్ణమూర్తి రెడ్డి

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page