ఉప ఖజానా కార్యాలయముకు శంకుస్థాపన కోవూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఆర్థిక శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు రూ.1 కోటి 8 లక్షలతో నూతనంగా నిర్మించబోయే ఉప ఖజానా కార్యాలయం కు శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులుబ్నల్లపరెడ్డి…
ఇబ్రహీంపట్నం వీటి పిఎస్ మోదుగ మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 21 12 23 న ఆయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ఎన్ టి టి పి ఎస్ ప్రధాన గేటు వద్ద వైయస్సార్…
రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్
బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పత్రికా ప్రకటన ద్వారా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న…
వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలు కోరుకుంటున్నారు పడుగుపాడు సచివాలయం-1లో జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి
నగిరిలో రోజా చేసిన విమర్శల పై భగ్గుమన్న జనసేన పార్టీ.. గతంలో రోజా స్థితి ఏంటినేడు మంత్రిగా హోదా స్థాయిని ప్రశ్నించిన జనసేన కిరణ్ రాయల్.. రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి నగిరి పర్యటనలో భాగంగా విద్యా దీవెన కార్యక్రమంలో…
రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ .
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గుట్లాపల్లి సచివాలయం పరిధిలోని గంగుపల్లి, గంగుపల్లి తండా గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ, అర్హులైన ప్రజలకు వారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి…
అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముసునూరువారిపాళెం గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, ముసునూరువారిపాళెం, కొత్తపాళెం, వాగర్త హరిజనవాడ, దిబ్బమీద హరిజనవాడల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…
విశాఖలో డాక్టర్ సుధాకర్, కడపలో డాక్టర్ అచ్చన్న ప్రాణాలు పోతే.. దళిత మంత్రిగా ఉండి కనీసం మీరు స్పందించలేదు ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడైన తన కారు డ్రైవర్ను చంపేసి ఇంటికి పార్సిల్ చేస్తే మీకు కనపడదు దళితులపై జరుగుతున్న హత్యాకాండ,…