భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ అర్హులైన ప్రజలకు వారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గుట్లాపల్లి సచివాలయం పరిధిలోని గంగుపల్లి, గంగుపల్లి తండా గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ, అర్హులైన ప్రజలకు వారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, వారికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను స్వయం గా అడిగి తెలుసుకుంటున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

అనంతరం గుట్లాపల్లి గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు.

Related Posts

You cannot copy content of this page