ఘనంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Spread the love

ఇబ్రహీంపట్నం వీటి పిఎస్ మోదుగ మోహన్ రావు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 21 12 23 న ఆయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ఎన్ టి టి పి ఎస్ ప్రధాన గేటు వద్ద వైయస్సార్ ట్రేడ్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మోదుగు మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదుగు మోహన్ రావు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలు 20 24 లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మరియు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, అమ్మ ఒడి, విద్యాదీవెన ,రైతు భరోసా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పెంచడం జరిగింది. గడపగడపకు పోగ్రామును చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రతి ఎమ్మెల్యే ని ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి పంపిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం డి వహీద్, ఎస్ కే బడే మియా, దేవప్రసాద్ ,కార్మికులు ,నాయకులు పాల్గొని కార్మికులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగినది.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page