క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు కృషి చేస్తా.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి *
కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాద పూర్వకంగా కలసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో “ఆర్చ్ బిషప్స్ హౌస్” హైదరాబాదులోని కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాదపూర్వకంగా కలిసి,…
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…
హామీ ఇచ్చిన రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఏసీపీని కలిసిన జర్నలిస్టు ప్రతినిధుల బృందం ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్ కారేపల్లి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతారహితంగా…
తిరుపతిని మెట్రో సిటీలతో పోటిపడేలా అభివృద్ది చేయడమే తన లక్ష్యంగా, పక్కా ప్రణాళికలతో ముందుకు వెల్లేలా పని చేస్తానని, రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…
తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్దికి అందరిని సమన్వయం చేసుకొని కృషి చేస్తానని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అధితి సింగ్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో పదవి భాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ…
ఢిల్లీ: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం : సుజనా విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం : సుజనా పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుంది…
శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటా,నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజానీకానికి అందేలా కృషి చేస్తాం..వి.జగదీశ్వర్ గౌడ్..శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి..కాంగ్రెస్ పార్టీ మరియు నా మీద నమ్మకం ఉంచి ఒక్క నెలలోనే నాతో నడిచి ఒక లక్ష తొమిది వేల తొమిది వందల ముప్పై…
కొల్లాపూర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన శిరీష (బర్రెలక్క) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన తాను వెనకడుగు వేయలేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. నిరుద్యోగల పక్షాన తన పోరాటం…
ప్రాణం పోయినా పార్టీ మారను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మున్సిపాల్టీ సీనియర్ నాయకురాలు, 13 వ వార్డు కౌన్సిలర్ నూర్జహా బేగం తౌఫిక్ తో కలిసి ఎన్నికల…
MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ కొకాపేటలో భూమి కబ్జా చేసిన MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి అని దుష్ప్రచారం చేసిన వారికి చల్లా సార్ గట్టి కౌంటర్… వేల కోట్ల విలువ చేయగల వందల ఎకరాల భూమిని పేద…